బెంగాల్‌లో నిరసనలు.. అదనపు బలగాల మోహరింపు

82చూసినవారు
బెంగాల్‌లో నిరసనలు.. అదనపు బలగాల మోహరింపు
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేక ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నిరసన కారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు వాహనదారులకు నిప్పుబెట్టారు. ఈ క్రమంలో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ ముర్షిదాబాద్‌లో అదనపు బలగాలను రంగంలోకి దింపారు. ఆందోళన కారులపై ఉక్కుపాదం మోపనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్