అమలుకు నోచుకోని పున్నయ్య కమిషన్‌ నివేదిక

63చూసినవారు
అమలుకు నోచుకోని పున్నయ్య కమిషన్‌ నివేదిక
AP: ఉమ్మడి రాష్ట్రంలో అనేక సామాజిక సమస్యలు, అంటరానితనం, కులవివక్ష, రెండు గ్లాసుల పద్ధతి ఉండేది. దీనికి తోడు అసెంబ్లీ లోపల ఎమ్మెల్యేలు పట్టుబట్టడం వల్ల నాటి చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చి హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ పున్నయ్యతో ఎస్సీ, ఎస్టీ ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్‌ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి 164 రకాల కులవివక్ష రూపాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. పున్నయ్య సిఫారసు చేసిన 40 అంశాల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్