ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో రానున్న రెండు రోజులు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వ ర్షాలు కురిసే అవకాశం ఉందంది, ఇక, శుక్రవారం ఆదిలాబాద్ లో 40.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్ లో 22.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్టంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదైనట్లు తెలిపింది.