రంగారెడ్డి: పత్రిక స్వేచ్ఛను అణిచివేయడం సరికాదు: టీడబ్ల్యూజేఎఫ్‌

75చూసినవారు
రంగారెడ్డి: పత్రిక స్వేచ్ఛను అణిచివేయడం సరికాదు: టీడబ్ల్యూజేఎఫ్‌
పత్రికల స్వేచ్ఛను అణిచివేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను ఖుని చేయడమే, సాక్షి ఎడిటర్‌ ఇంట్లో ఏపీ పోలీసుల తనిఖీలు చేయడాన్ని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (టిడబ్ల్యుజేఎఫ్) రంగారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు గురువారం టీడబ్ల్యూజేఎఫ్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మిద్దెల సత్యనారాయణ మైల సైదులు ఓ ప్రకటన విడుదల చేశారు.