దళితులపై రేవంత్‌ సర్కార్ అక్రమ కేసులు: చేవెళ్ల ఎంపీ

76చూసినవారు
దళితులపై రేవంత్‌ సర్కార్ అక్రమ కేసులు: చేవెళ్ల ఎంపీ
రాష్ట్ర ప్రభుత్వంపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. దళితులపై రేవంత్ సర్కార్ అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. ఈ అక్రమ కేసులపై పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు ఎంపీ తెలిపారు. జైలులో ఉన్న హిందూ దళిత కార్యకర్తలను ములాఖత్ ద్వారా పరామర్శించారు. జంతు వ్యర్థపదార్థాలను వేసిన వారిపై ఎస్టీ, ఎస్సీ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్