ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ వారితో కలిసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని చెవెళ్ల మండలములోని కుమ్మెర & గొళ్లపల్లి గ్రామాలలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో నిర్వహించారు. కుమ్మెర గ్రామంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, డా. వి. రమ్య మాట్లాడుతూ.. రైతులకు తగు జాగ్రత్త సూచనలు చేశారు.