ఆమనగల్లు: స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని వినతి

71చూసినవారు
ఆమనగల్లు: స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని వినతి
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో ఎస్సీల స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని శుక్రవారం కమిషనర్ వసంతకు మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్ , వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్ యాదమ్మ శ్రీశైలం యాదవ్ విజ్ఞప్తి చేశారు. గోడ నిర్మాణానికి మూడేళ్ల క్రితం 15 లక్షలు కేటాయించి టెండర్ వేశారని, టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నేటికీ పనులు ప్రారంభించలేదని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్