కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను గురువారం ఎమ్మెల్యే సబితారెడ్డి పంపిణీ చేయనున్నామని కందుకూరు తహశీల్దార్ గోపాల్ తెలిపారు. కందుకూరు మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10. 30 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని, లబ్ధిదారులు సకాలంలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.