ఈనెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆర్లెమ్ క్రికెట్ గ్రౌండ్లో సౌత్ జోన్ స్కూల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండవ సౌత్ జోన్ క్రికెట్ పోటీలు శుక్రవారం విజయవంతంగా ముగిశాయని సౌత్ జోన్ స్కూల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీరామ్ క్రికెట్ ఆంజనేయులు తెలియజేశారు. ఈ టోర్నమెంట్లో మూడు రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు.