రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై

61చూసినవారు
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై
మహ్మదాబాద్ మండల కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని స్థానిక ఎస్సై శేఖర్ ప్రారంభించారు. భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని భగత్ సింగ్ యువజన సంఘం సభ్యులు శనివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ, యువత సహాయ కార్యక్రమాల్లో ముందు ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్