రాజేంద్రనగర్: సరైన మౌలిక సదుపాయాలను కల్పించాలి

67చూసినవారు
రాజేంద్రనగర్: సరైన మౌలిక సదుపాయాలను కల్పించాలి
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సరైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మైలార్ దేవుపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప లక్ష్మీ గూడ, దుర్గానగర్ కాలనీలలో స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆయన జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు.

సంబంధిత పోస్ట్