భాగ్యనగరంలో అకాల భారీ వర్షం

73చూసినవారు
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోగల పలు ప్రాంతాలలో శుక్రవారం అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ అకాల వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమైనట్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే చర్వతీసుకుని తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్