పాకిస్తాన్ కావ్వింపు చర్యలు మానుకోకపోతే భారత దేశం నుండి కోలుకోలేని దెబ్బ తప్పదని, ప్రపంచ పఠం లో పాకిస్తాన్ అనే దేశం లేకుండా పోతుందని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పట్టణంలో గిరిజన సంఘము ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్లు వీర మరణం పొందడం బాధాకరం అని వీర జవాన్లకు అశ్రు నివాళులు అర్పించారు.