నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కు అదనపు భద్రత కల్పించనున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం అన్నారం వద్ద ఉన్న రిమోట్ సెన్సింగ్ కేంద్రానికి ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అధికారులు నిఘా పెంచి భద్రత ఏర్పాటు శుక్రవారం చేశారు. భారత్ పాక్ ల మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో నేపథ్యంలో నేషనల్ రిమోట్ సెంటర్ కు అదనపు భద్రత ఏర్పాటు చేయనున్నారు.