చేగూర్ ను మండలం చేయాలి: మాజీ ఎంపీపీ

72చూసినవారు
చేగూర్ ను మండలం చేయాలి: మాజీ ఎంపీపీ
షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని చేగూరు గ్రామపంచాయతీని నూతన మండలం చేయాలని ఉమ్మడి కొత్తూరు మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్ మంత్రి సీతక్కను కోరారు. శనివారం నందిగామ మండలంలో రాష్ట్ర శిశు సంక్షేమ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ చేగూరు గ్రామపంచాయతీని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్