రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీ చెందిన మొర్ర హనుమంత్ రెడ్డి ఆలయాల నిర్మాణానికి తన వంతు సహాయంగా రూ. 25, 000/-వేల రూపాయల విరాళం చెక్కును శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి బ్యాగరీ యాదయ్య, జంగ గళ్ళ కృష్ణయ్య, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బండి కృష్ణ, శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.