కొత్తూరు: దేవాలయ అభివృద్ధికి విరాళం

54చూసినవారు
కొత్తూరు: దేవాలయ అభివృద్ధికి విరాళం
భగవంతుడి కృప భక్తులందరికి ఉండాలని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గుర్రంపల్లి శ్రీను యాదవ్ శుక్రవారం అన్నారు. కొత్తూరు మండలంలోని ఇమ్ములనర్వ గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మల్లికార్జున స్వామి విగ్రహాలకు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గుర్రంపల్లి శ్రీను యాదవ్ రూ. 1,10,000 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడి కృప భక్తులందరూ చల్లగా ఉండాలని అన్నారు.

సంబంధిత పోస్ట్