పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత బలగాలు నిర్వహించిన మెరుపు దాడి అభినందనీయమని రంగారెడ్డి జిలా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మాజీ జెడ్పిటిసి సభ్యురాలు తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి కీర్తించారు. పాకిస్తాన్ లోని మూడు ఉగ్రవాద సంస్థలలో 9 శిబిరాల్లో దాక్కున్న ఉగ్రవాదులను పెద్ద సంఖ్యలో హతమార్చిన భారత సైన్యానికి ఆమె సెల్యూట్ చేసి అభినందించారు.