సమస్యలపై పరిష్కారం కోరిన ప్రజలు, రైతులు

67చూసినవారు
సమస్యలపై పరిష్కారం కోరిన ప్రజలు, రైతులు
షాద్ నగర్ మున్సిపాలిటీలో గురువారం జరిగిన భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సులో పాల్గొన్న పలువురు రైతులు నాయకులు ప్రజలు జిల్లా కలెక్టర్ ను పలు విషయాలు సమస్యలు ప్రస్తావించి పరిష్కార మార్గాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్, ఆర్డీఓ సరిత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సులోచన పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్