రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ సమావేశ మందిరంలో భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టరు హాజరై భూభారతి పై ప్రజలకు అవగాహ కల్పించారు. రైతులు అడిగిన సమస్యలపై జిల్లా కలెక్టర్ సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతిమసింగ్, ఆర్డీఓ సరిత, రైతులు , అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.