షాద్ నగర్: మురళి నాయక్ త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది

62చూసినవారు
షాద్ నగర్: మురళి నాయక్ త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది
పాకిస్తాన్‌తో పోరాటంలో జవాన్ మురళి నాయక్ మృతి పట్ల లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మూడవ రాంబల్ నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గిరిజన నాయకులు పలువురు క్యాండిల్ ర్యాలీ ఏర్పాటు చేశారు. మురళి నాయక్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినదించారు.

సంబంధిత పోస్ట్