షాద్ నగర్: శ్రీభవాని మాత దేవాలయంలో ప్రత్యేక పూజలు

70చూసినవారు
షాద్ నగర్: శ్రీభవాని మాత దేవాలయంలో ప్రత్యేక పూజలు
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ జన్మదిన వేడుకల సందర్భంగా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఆలయాలు ప్రత్యేక పూజలు అభిషేకాలు ఆయన పేరిట అర్చనలు జరిపిస్తున్నారు. శనివారం ఉదయం నుండే ఫరూక్ నగర్ మండలంలోని పవిత్ర దేవాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేక అర్చన కార్యక్రమాలు జరిగాయి. మండలంలోని ఎలికట్ట భవాని మాత దేవాలయంలో సైతం అమ్మవారికి అర్చనలు పూజలు నిర్వహించారు.