క్షతగాత్రులను పరామర్శించిన జిల్లా కలెక్టర్

61చూసినవారు
క్షతగాత్రులను పరామర్శించిన జిల్లా కలెక్టర్
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గేటు దగ్గర సౌత్ గ్లాస్ ప్రవేట్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం రియాక్టర్ పేలుడు వలన ఆరుగురు చనిపోయారు. 12 మంది గాయాలైన వారు షాద్ నగర్ వివా ప్రైవేట్ హాస్పటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వారిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్, జిల్లా డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ బి. వెంకటేశ్వరరావు, పేషంట్లతో మాట్లాడి పరామర్శించారు.

సంబంధిత పోస్ట్