విద్యార్థినికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

62చూసినవారు
విద్యార్థినికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
గండీడ్ మండల పరిధిలోని రుసుంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తరగతి గదిలో గుండె దగ్గర నొప్పి వస్తుందని చెప్పి స్పృహ తప్పి కింద పడిపోయింది. దీంతో ఉపాధ్యాయులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. ఉపాధ్యాయులు సీపీఆర్ చేస్తూ 108లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్