మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడి ఇంటికి నిప్పు(వీడియో)

81చూసినవారు
సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. ఏడవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా బాలిక కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. అంతే కాకుండా నిందితుడి ఇంటి ముందు ఉన్న కారు, జేసీబీ, బైక్ ను సైతం ధ్వసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్