ఐపీఎల్ 2025లో జైపూర్ వేదికగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన RR జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (75) అర్థశతకంతో రాణించారు. RCB బౌలర్లలో యష్, హేజిల్వుడ్, కృనాల్, భువీ తలో ఒక వికెట్ తీశారు.