TG: భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రులపై దాడి జరగకుండా, అత్యవసర పరిస్థితుల్లో గగనతలం నుంచి వాటిని త్వరగా గుర్తించేలా రెడ్క్రాస్ సింబల్స్ ఏర్పాటు చేయిస్తోంది. మరోవైపు వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. అన్ని ఆసుపత్రుల్లో సరిపడా మందులు నిల్వ ఉంచుకోవాలని ఆదేశించింది.