సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు.. రూమ్స్ కేటాయింపు

57చూసినవారు
సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు.. రూమ్స్ కేటాయింపు
AP: వీఐపీ బ్రేక్​ దర్శనం కోసం సిఫారసు లేఖలతో వచ్చే శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఇక నుంచి దర్శన ఎన్‌రోల్‌మెంట్ స్లిప్ పైనే రూమ్స్ కేటాయించే విధానాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. ఈ ప్రక్రియను టీటీడీ అడిషనల్ ఈవో కార్యాలయంలో ప్రారంభించారు. భక్తులు ఇకనుంచి దర్శన ఎన్‌రోల్‌మెంట్​ స్లిప్‌​తో గదుల కేటాయింపు కేంద్రాల వద్దకు వెళ్లి స్కానింగ్​ చేస్తే చాలు నేరుగా రూమ్స్ పొందవచ్చని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్