పాక్‌ దాడిలో చనిపోయిన పౌరుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

78చూసినవారు
పాక్‌ దాడిలో చనిపోయిన పౌరుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
ఆపరేషన్ సిందూర్‌తో భారత్‌ పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో దాయాది దేశం తట్టుకోలేకపోతుంది. వరుసగా సరిహద్దుల్లో దాడులకు తెగబడుతోంది. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌లో పాక్‌ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి సహా ఐదుగురు పౌరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం ఒమర్‌ అబ్దుల్లా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్