'కేసీఆర్‌ పన్నిన ఉచ్చులో సబిత చిక్కుకుంది'

50చూసినవారు
'కేసీఆర్‌ పన్నిన ఉచ్చులో సబిత చిక్కుకుంది'
తనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగం చెందారు. దీనిపై కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్, MLA ఆది శ్రీనివాస్‌ స్పందించారు. చేవెళ్ల చెల్లెమ్మ అని కాంగ్రెస్ సబితమ్మను గౌరవించిందని.. కేసీఆర్‌ పన్నిన ఉచ్చులో సబితా ఇంద్రారెడ్డి చిక్కుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడి రేవంత్‌ సీఎం అయ్యారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్