అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని కుసంగి గ్రామంలో గురువారం డిఆర్డిఓ శ్రీనివాస్ మండల అధికారుల ఆధ్వర్యంలో వాటర్ షెడ్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాదారిత ప్రాంతంలోని భూగర్భ జలాలతో వ్యవసాయం చేయుట కాలక్రమేనా ఆధునిక జీవనశైలి అడవులు నరికివేత మొదలగు కారణాలతో పర్యావరణ సమతుల్యం లోపించి వాతావరణ మార్పుల వలన సకాలంలో వర్షాలు పడటం లేదని వివరించారు.