నమూనా ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన మంత్రులు

51చూసినవారు
సంగారెడ్డి ఎంపీపీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నమూనాను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, ఎంపీ సురేష్ షట్కార్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టి. జిఐఐ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో పాటు జిల్లా అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్