జిల్లాకు 1275 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

70చూసినవారు
జిల్లాలోని 27 మండలాలకు 1, 275 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు గృహ నిర్మాణ శాఖ పీడి చలపతిరావు గురువారం తెలిపారు. వీటిలో 367 ఇల్లు పూర్తి చేసినట్లు చెప్పారు. బేస్ మీట్ వరకు 102 పూర్తయ్యాయని, వీటిలో 45 మందికి లక్ష చొప్పున వారి ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. ఇల్లు మంజూరైన వారు వెంటనే ఇళ్లు ప్రారంభించుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్