సంగారెడ్డి: నేటి నుంచి భూభారతి అవగాహన సదస్సులు: కలెక్టర్

58చూసినవారు
సంగారెడ్డి: నేటి నుంచి భూభారతి అవగాహన సదస్సులు: కలెక్టర్
భూభారతి అవగాహన సదస్సులు ఈనెల 17 నుంచి 30వ తేదీ వరకు అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ఓ ప్రకటనలో చెప్పారు. సదస్సుకు అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు ఎంపీడీవోలు హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్