
అసూయతో మిత్రుడి ప్రాణం తీసిన యువకుడు
పక్కవాడు బాగుపడితే చూడలేని రోజులు ఇవి. ఎదిగే వాడిని ఎలా తొక్కాలి అనుకొని మృగంలా మారి బిహేవ్ చేయడం చూస్తూనే ఉంటాం. తాజాగా, మహారాష్ట్రలోని నాగ్పుర్లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. సంపన్న నేపథ్యం, మంచి ఇల్లు కట్టుకున్నాడనే అసూయతో ఓ యువకుడు తన 18 ఏళ్ల తోటి మిత్రుడి ప్రాణం తీసాడు. స్నేహితుడికి సాఫ్ట్ డ్రింక్లో పురుగుమందు కలిపి ఇచ్చి, అతడి మృతికి కారణమయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.