నారాయణఖేడ్: కార్యాకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

56చూసినవారు
నారాయణఖేడ్: కార్యాకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
నారాయణఖేడ్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లేశం సేట్ అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకొని శనివారం వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి. వారితో పాటు మాజీ జడ్పీటీసీ లక్ష్మీబాయి, రవీందర్ నాయక్, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్, మాజీ ఎంపీటీసీ రాజు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్