నారాయణఖేడ్: నాయకుని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

83చూసినవారు
నారాయణఖేడ్: నాయకుని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్(ఆ) మండలంలోని ముసాపేట్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కిష్టయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి తెలుసుకొని శనివారం అతని ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఆయనతో పాటు మండల మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రమేష్, నాయకులు భూత్కూరి సుభాష్, మూసాపేట్ మాజీ సర్పంచ్ నర్సింలు సెట్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్