నారాయణఖేడ్: కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

75చూసినవారు
నారాయణఖేడ్: కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండలం (నాగ్ధర్) ఎర్రకుంట తండాకు చెందిన ఘమణిబాయి నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని, శనివారం వారిని పరామర్శించి, వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న ఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి. వారితో పాటు మాజీ జడ్పీటీసీలు లక్ష్మీబాయి, రవీందర్ నాయక్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్