నారాయణఖేడ్ మండలం పిప్రి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని శనివారం వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి, వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి. వారితో పాటు మాజీ జడ్పీటీసీ లక్ష్మీబాయి, రవీందర్ నాయక్, మాజీ ఎంపిటిసి రాజు, కురుమ సంఘం తాలూకా ఉపాధ్యక్షులు మల్గొండ, తదితరులు ఉన్నారు.