నారాయణఖేడ్: పలు కార్యకర్తలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

75చూసినవారు
నారాయణఖేడ్: పలు కార్యకర్తలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం రాసోల్ గ్రామానికి చెందిన జయరాం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని ఆదివారం వారి ఇంటికి వెళ్లి కార్యకర్తను మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి వారిని పరామర్శించారు. వారితో పాటు కల్హేర్ మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, మాజీ సర్పంచ్ సాయిలు, కృష్ణ, మాధవరావు పటేల్, గుండన్న, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్