భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారతదేశం విజయం సాధించాలని, సైనికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా భారతదేశ ప్రజలకు ఎటువంటి హానీ కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు మానూర్ మండలం పరిధి బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున నల్లపోచమ్మ ఆలయంలో శుక్రవారం ఆలయ కమిటీ చైర్మన్ మల్లయ్య, తదితరుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.