సంగారెడ్డి: వైకుంఠాపురంలో ధనుర్మాస వేడుకలు

69చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వైకుంఠాపురంలో శుక్రవారం ధనుర్మాస వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో వెంకటేష్ చిన్నస్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను జరిపించారు. గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పల్లకి సేవా కార్యక్రమాన్ని దేవాలయ పురవీధుల మీదుగా నిర్వహించారు. భక్తులు జై శ్రీమన్నారాయణ అంటూ పెద్ద ఎత్తున నామస్మరణ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్