శుక్రవారం నారాయణఖేడ్ లో జరిగిన పలు వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జన్వాడి సంగప్ప. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు పత్రి రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరుణ్ రాజ్, మండల అధ్యక్షులు దశరథ్, రాజు గౌడ్ పాల్గొన్నారు.