సిర్గాపూర్: మృతుని కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

67చూసినవారు
సిర్గాపూర్: మృతుని కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఏశప్ప మరణించిన విషయం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలుసుకొని శనివారం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను, నిజాంపేట్ మండలం మాణిక్ నాయక్ తండకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజు తల్లి మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యాన్ని చెప్పారు. మహా రెడ్డి భూపాల్ రెడ్డితో పాటు మాజీ జడ్పీటీసీ లక్ష్మీబాయి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్