కల్హేర్ మండలం ఖానాపూర్ (కె) గ్రామానికి చెందిన బాపల్లి బాలమణికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైనా రూ, 16, 500ల చెక్కును ఆమె కుటుంబ సభ్యులకు బుధవారం నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం. భూపాల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేలాది ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను పంపిణి చేశాను అన్నారు. వారితోపాటు అంజయ్య సాగర్, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, ప్రశాంత్ సాగర్, తదితరులు ఉన్నారు.