గుమ్మడిదల మండల కేంద్రంలో ఈ నెల 21వ తేదీన పోచమ్మ తల్లి బోనాల పండుగ 23న ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ తో పాటు బండ్ల ఊరేగింపు, 27న దుర్గమ్మ తల్లికి బోనాలు బండ్ల ఊరేగింపు 28న దుర్గమ్మ తల్లి లింగమయ్య బోనాలు గావు రంగం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.