జిన్నారం మండలంలో అర్ధరాత్రి వర్షం

60చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో అర్ధరాత్రి మోస్తారు వర్షం కురిసింది. మండల పరిధిలోని జంగంపేట్, మంగంపేట పెద్దమ్మ గూడెం లక్ష్మీపతి గూడెం తదితర గ్రామాలలో మోస్తారు వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమం మారాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం కురవడంతో ఉక్కపోత నుండి ఉపశమనం లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్