సంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి వాతావరణ శాఖ కేంద్రం శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 35. 4 డిగ్రీలు, గుమ్మడిదలలో 36. 6 డిగ్రీలు, అమీన్ పూర్ లో 34. 5 డిగ్రీలు, రామచంద్రపురంలో 34. 7 డిగ్రీలు, పటాన్ చెరులో 37. 0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమ శాతం 50. 0%గా ఉంది.