జిహెచ్ఎంసి కమిషనర్ ను కలిసిన కార్పొరేటర్

75చూసినవారు
జిహెచ్ఎంసి కమిషనర్ ను కలిసిన కార్పొరేటర్
హైదరాబాద్ జిహెచ్ఎంసి కమీషనర్ ఇలంబర్తి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్, థీమ్ పార్క్, మీట్ మార్కెట్, రాయసముద్రం చెరువు సుందరీకరణ తదితర అభివృద్ధి పనులకై నిధులు విడుదల చేయాలని వినతి పత్రం అందజేశారు. కమీషనర్ సానుకూలంగా స్పందించి విడతల వారీగా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్