సంగారెడ్డి: మత్స్యకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

51చూసినవారు
సంగారెడ్డి: మత్స్యకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం
మత్స్యకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీల మధు ముదిరాజ్ అన్నారు. గురువారం జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ సుంకర బోయిన మహేష్ ఆధ్వర్యంలో మత్స్య సంఘం భవనం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్